మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న రేణుదేశాయ్

రేణుదేశాయ్ కథానాయకగా నటించింది రెండు సినిమాలే అయినా తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను మ్యారేజ్ చేసుకొని ఓ ఇద్దరి పిల్లలకు తల్లి కూడా అయ్యారు ఆ తరువాత వీరు కొన్ని అనివార్య కారణాలవలన విడిపోయారు ఆ తరువాత రేణుదేశాయ్ తన పిల్లలతో చాలాకాలం వరకు ఒంటరిగానే బ్రతికారు. ఆ తరువాత కొంత కాలానికి ఆమె మరాతి బాషకు చెందినా ఓ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.ఆ సినిమాల తరువాత ఆమె చాలాకాలం వరకు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.ఎక్కువగా సోషల్ మీడియా ట్విట్టర్,ఇంస్టా వంటి వాటిలో ఆక్టివ్ గా ఉంటూ వచ్చారు.

 

మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న రేణుదేశాయ్ - Telugu Bullet

ఈ మధ్యకాలంలో ఆమె రెండోవ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అడపాదడ టీవీ ప్రోగ్రామ్స్ కి జడ్జ్ గా పనిచేశారు. కానీ ఎక్కువ కాలం కొనసాగాలేకపోయారు. అకిరా అద్య ఇప్పుడు పెద్ద వారు కావడంతో మరల తను రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా కళామందిర్ కళ్యాణ్ రేను దేశాయ్ తో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. కాంచీపురం, వరలక్ష్మి సిల్క్స్ ని రేణు ప్రమోట్ చేస్తుంది. దీనికి సంబందించిన షూటింగ్ చెన్నై లో జరిగింది. అప్పుడు రేణుదేశాయ్ తో ఆడ్ షూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఈ ఆడ్స్ కనుక క్లిక్ అయితే మాత్రం రేణుదేశాయ్ కి మరిన్ని అవకశాలు వచ్చే అవకశం ఉన్నది. త్వరలోనే సినిమలోకుడా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రానిస్తుంది అంటున్నారు తనతో ఉన్న స్నేహితులు. మంచి అవకశాలు వస్తే తెలుగు, తమిళంలోనూ రేణు నటించడానికి సిద్దం అంటుంది.