రంజన్ గొగోయ్ తర్వాత శరద్‌ అరవింద్‌ బాబ్డే

రంజన్ గొగోయ్ తర్వాత శరద్‌ అరవింద్‌ బాబ్డే

ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి అలంకరించవలసిన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. ప్రస్తుతం ఉన్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ నవంబర్‌ 17 న చేయబోతున్నారు.

నవంబర్ 18 నుండి  న్యాయమూర్తిగా బాధ్యతలు జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే నిర్వహించ బోతున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్ తర్వాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొత్త నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. పదవీ విరమణలోపే ప్రస్తుతమున్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అయోధ్య కేసులో చివరి తీర్పు ఇస్తానని తెలియ చేశారు.