పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
పాలరాయి గనిలో ఘోర ప్రమాదం
పాకిస్తాన్లో ప్రఖ్యాతిగాంచిన జియారత్ ఘర్ పర్వతప్రాంత పాలరాయి గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గని కార్మికుల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని...
నీషమ్ను ట్రోల్ చేసిన పాక్ అభిమాని
న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీటర్లో ఆసక్తికర పోస్ట్లే కాకుండా, అదే తరహాలో రిప్లైలు ఇవ్వడంలో నీషమ్ది వినూత్న శైలి. తాజాగా ఒక పాకిస్తాన్...
ఆమిర్ ఖాన్ పై మండి పడుతున్న కంగన
ఆమిర్ ఖాన్ తదుపరి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లిన ఆయన అక్కడి ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్ను కలిసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమిర్, టర్కీ...
అమిర్ ఖాన్ పై మండిపడుతున్న నెటిజెన్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో మూడు నెలల క్రితం షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో భారత్లో షూటింగ్లు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలతో అనుమతి...
దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తి
నరేంద్ర మోడీ కొత్త రికార్డు నమోదు చేశారు. నేటితో అత్యధిక కాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకు వాజ్ పాయి మీద ఆ రికార్డు ఉండేది. నేటితో మోడీకి ఆ క్రెడిట్...
గౌతం గంభీర్ వల్ల నా కెరీర్ ముగిసింది
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెరీర్ తన వల్లే ముగిసిందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2012లో...
బ్రాడ్కు ఐసీసీ జరిమానా
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవలె పాకిస్తాన్తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో బ్రాడ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో... మ్యాచ్ రిఫరీగా...
వార్తలపై అండర్సన్ స్పందన
తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పందించాడు. ఇప్పుడప్పుడే ఆటకు గుడ్బై చెప్పే ఆలోచనేదీ లేదని ప్రకటించాడు. సోమవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఇప్పట్లో రిటైర్...
సరిహద్దు నుంచి యుద్ధ సందేశాన్ని ఇచ్చిన మోదీ
పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 తొలగింపు (కశ్మీర్), లాక్డౌన్ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్-చైనా దేశాల...
చైనా సరిహద్దుల్లో రక్షణను బలోపేతం చేసేందుకు భారత్
భారత్ – చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది మరణం...









