Sports: సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారత్ స్కోర్ ..?

Sports: Yashaswi Jaiswal who hit a century..India's score..?
Sports: Yashaswi Jaiswal who hit a century..India's score..?

విశాఖపట్నం వేదికగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్టు జరుగుతోంది. భారత్ ఓపెన్ యశస్వి జైస్వాల్ శతకాన్ని కొట్టాడు. ముందుగా టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి మొదలు పెట్టగా రోహిత్ నెమ్మదిగాని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ని కోల్పోయింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత క్రీజు లోకి శుభమాన్ గిల్ వచ్చారు. జైస్వాల్ తో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 46 బంతుల్లో 34 పరుగులు చేసి గిల్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ మాత్రం బౌలర్ల మీద ఎదురు దాడి చేస్తూ సెంచరీ కొట్టాడు. భారత్ రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 59 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్లను కోల్పోయింది.