YCP ఏజెంట్‌ని కత్తితో పొడిచిన టీడీపీ నాయకుడు…!

TDP leader stabs YCP agent...!
TDP leader stabs YCP agent...!

టీడీపీ పార్టీ ఏపీలో రౌడీ రాజకీయం చేస్తుంది . మండికృష్ణాపురం పంచాయతీలో అల్లర్లు సృష్టిస్తుంది . తాజాగా మండి కృష్ణాపురం, గుడిపల మండలం, చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌ని కత్తితో పొడిచాడు టీడీపీ నాయకుడు. దీంతో ఆ వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్‌ని ఆస్పత్రికి తరలించారు. తరిమికొడదాం ఈ టీడీపీ రౌడీలని జాగ్రత్తగా ఉండండి, అలోచించి ఓటు వేయండని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు కోరింది.

TDP leader stabs YCP agent...!
TDP leader stabs YCP agent…!

ఇక అటు హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నది . వైఎస్సార్ సీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పై దాడి చేశారు టీడీపీ గూండాలు. వైఎస్సార్ సీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు కూడా పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అటు వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.