AP Politics: 23 నియోజకవర్గాల కొత్త ఇంచార్జులను విడుదల చేసిన వైసీపీ

AP Politics: YCP released new in-charges of 23 constituencies
AP Politics: YCP released new in-charges of 23 constituencies

వైసీపీ మూడో లిస్ట్ రిలీజ్ అయింది. ఇప్పటికే రెండు విడతలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ 23 మందితో కూడిన మూడో జాబితాను తాజాగా విడుదల చేశారు. నిజానికి బుధవారమే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉండగా పలువురి విషయంలో స్పష్టత రాకపోపడంతో గురువారం రాత్రి రిలీజ్ చేయాల్సి వచ్చింది. మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ సలహాదారు సజ్జల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో చర్చించిన తర్వాత 23 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంచార్జులను, పార్లమెంట్ పరిధిలోను ఇంచార్జులను ప్రకటించారు.

కొత్త ఇంచార్జులు వీరే..

తిరువూరు- నల్లగట్ల స్వామి దాస్

పెడన- ఉప్పాల రాము

సూళ్లూరుపేట-తిరుపతి ఎంపీ గురుమూర్తి

రాయదుర్గం -మెట్టు గోవిందరెడ్డి

మార్కాపురం- జంకె వెంకటరెడ్డి

మడకశిర శుభకుమార్

గంగాధర నెల్లూరు- కృపాలక్ష్మి

గూడురు – మెరిగ మురళి

శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూదన్

అనకాపల్లి అసెంబ్లీ-కిలారు పద్మ

చిత్తూరు-విజయేంద్రరెడ్డి

పెనమలూరు- జోగి రమేశ్

పూతలపట్టు-డాక్టర్ సునీల్

ఆలూరు- విరూపాక్షి

దర్శి అసెంబ్లీ-శివప్రసాద్ రెడ్డి

పార్లమెంట్ పరిధిలో….

విజయనగరం పార్లమెంట్- చిన్న శ్రీను

ఏలూరు ఎంపీ-కారుమూరి సునీల్

అనకాపల్లి ఎంపీ-అడారి రమాకుమారి

విశాఖ పార్లమెంట్- బొత్స ఝాన్సీ