నేడు పులివెందులలో నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌..!

YS Jagan nominated in Pulivendulu today..!
YS Jagan nominated in Pulivendulu today..!

YS Jagan : ఇవాళ పులివెందులలో నామినేషన్ దాఖలు చేసారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు . ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ చేసారు ఇవాళ ఉదయం 8:15 కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకి చేరుకొనున్న సీఎం జగన్‌… కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకి చేరుకోనున్నారు.

YS Jagan nominated in Pulivendulu today..!

YS Jagan nominated in Pulivendulu today..!

పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేసారు . పులివెందుల నుంచి కడపకి చేరుకొని కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.