ఆసియ కప్ 2023 : శ్రీలంకపై ఘనవిజయం…ఫైనల్స్ కు భారత్

ఆసియ కప్ 2023 : సూపర్ 4 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసేసింది.  శ్రీలంక జట్టుపై ఏకంగా 41 విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా. ఈ తరుణంలోనే… 49 ఓవర్లో 213 పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది .

భారత ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 53 పరుగులు, ఈశాన్ కిషన్ 33 పరుగులు కేఎల్ రాహుల్ 39 పరుగులు అక్షర పటేల్ 26 పరుగులతో ఆదుకున్నారు. ఇక లక్ష చేదనలో బరిలోకి దిగిన… శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయిపోయింది .. నీతో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవాళ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక మ్యాచ్ ఉంది. ఇందులో గెలిచిన జట్టుతో ఫైనల్స్ ఆడనుంది టీమిండియా. పాకిస్థాన్ గెలిస్తే.. మాత్రం ఆసియా కప్పు ఫైనల్ మంచి మజా ఉంటుంది.