భక్తి కోటిదీపోత్సవం 2019

భక్తి కోటిదీపోత్సవం 2019

శ్రీ వ్రతధరజీయర్ వేద గురుకులం విద్యార్ధుల వేదపఠనంతో భక్తీ కోటి దిపోత్సవం ప్రారంబం అయ్యింది .
ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు .
అన్నమయ్య సంకీర్తనార్చన
తిరుమల శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు.
పల్లకీలపై తిరుమల ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు.
పీఠాధిపతి
శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ,విశాఖ శారదా పీఠం పీఠాధిపతి
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ,విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి
అతిధులు