పాయింట్ తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి

పాయింట్ తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి

తెలుగు టైటాన్స్‌ ప్లేఆఫ్ కి తెరపడినట్లే అన్నట్టు ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌‌లో సిద్ధార్థ దేశాయ్ శ్రమ వృథా వల్ల కనిపిస్తోంది.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్ రేసులో చోటు చేస్కుకోలేక పోయింది.

39-40 తేడాతో బెంగాల్ వారియర్స్ విజయాన్ని సాధించింది. జైపూర్ వేదికగా బుధవారం రాత్రి తెలుగు టైటాన్స్ విజయాన్ని దక్కించుకోలేక పోయింది. బెంగాల్‌కి ప్లేఆఫ్ లో అవకాశముతో పాటు ముందు స్థానంలో నిలిచింది.

16 సార్లు రైడ్‌కి వెళ్లిన సిద్ధార్థ దేశాయ్ ఏకంగా 15 పాయింట్లు సాధించాడు. కానీ డిఫెన్స్ చేసిన తప్పిదంతో సిద్ధార్థ దేశాయ్ జట్టుని గెలిపించలేకపోయాడు. దీనితో తెలుగు టైటాన్ కి ఓటమి చూడలేక తప్పలేదు.బెంగాల్ జట్టు ఆటగాడు మణీందర్ సాధించిన 17 పాయింట్లు వల్ల విజయం సాధించింది.

చివరలో చేసిన తప్పిదం కారణంగా తెలుగు టైటాన్స్ ప్లేఆఫ్ రేసులో ఓడిపోయి 11వ స్థానంలో ఉంది.