బిగ్‌ దివాలీ సేల్‌

బిగ్‌ దివాలీ సేల్‌

బిగ్‌దివాలీసేల్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ రోజు నుండి మొదలై అక్టోబర్‌ 16న ముగియనుంది.ఒప్పో,గూగుల్‌, ఐఫోన్‌, లెనోవో,రెడ్‌మి వంటి స్మార్ట్‌ఫోన్లపై  తగ్గింపు ధరలను ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఇవ్వనుంది.ఎస్‌బీఐ కార్డుపై అదనంగా10%తక్షణ డిస్కౌంట్‌ను,స్మార్ట్‌ ఫోన్లు పైనేకాకుండా టీవీలు ఇతర ఎలక్ట్రానిక్‌ఉత్పత్తుల ధరలపై ఆఫర్స్ ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఈవిధంగా ఉన్నాయి.శాంసంగ్‌ ఎస్‌9 అసలు ధర రూ.62,500 ఉండగా ఆఫర్‌ లో  రూ. 29,999కి రానుంది.ఇంకా గూగుల్‌పిక్సెల్‌3ఏ స్మార్ట్‌ఫోన్‌పై 10వేల తగ్గింపు అందిస్తోంది.రెడ్‌మి8  రూ.7999 కి అందిస్తోంది.రెడ్‌మి8ఏ అసలుధర రూ.7990 ఉండగా ఆఫర్‌లో రూ.6499కి రానుంది.లెనోవా కె10నోట్‌ అసలు ధర రూ.16999 ఉండగా ఆఫర్‌ ప్రైస్‌ రూ.10999 ఉంది.