ప్రొద్దుటూరు లో కలకలం రేపుతున్న కారోన కేసు

ఎపుడు ఎక్కడ చుసిన కరోనా కేసులు తో న్యూస్ లో మారుమోగిపోతున్నాయి ఇండియా లో ఇప్పటికే 900 కి వచ్చింది ఇపుడు ప్రొద్దటూరు లోని టిబి రోడ్డు లోని దీప్తి జూనియర్ కాలేజి కి అతి సమీపం లో నివాసం ఉంతున్నా వక్తికి కారొన లక్షణాలు ఉన్నాయి అని నిర్ధారించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతడి తో పాటుగా అతని కుటుంబసభ్యులకు లక్షణాలు ఉన్నట్లు జనాలు సందేహ పడుతూ ఉన్నారు. ఈ విషయం పైన ప్రొద్దుటూరు ఆరోగ్య శాఖ ని సంప్రదించగా ఇంకా రిపోర్ట్స్ రావలసిందిగా చెప్పారు.

ప్రభుత్వం ఎంత కంట్రోల్ చేయాలి అని చుసిన ఇవి తాగడం లేదు, సో ప్రజలు ఇంట్లో నుచి బయటకు రాకూడదు అని అందరికి పిజ్ఞాపితి.