భారత్‌లో కరోనా తీవ్రత

భారత్‌లో కరోనా తీవ్రత

భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 585 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.

దేశంలో ప్రస్తుతం 3,85,227 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 52.95 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.