ఏపీ ప్రాజెక్టు లో జీవకళ… బులెట్ పాయింట్స్

water released from srisailam Nagarjuna Sagar and Pulichintala projects

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

-శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 211.96 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. గరిష్ఠ నీటిమట్టం- 885 అడుగులు ఉండగా ప్రస్తుతం- 884.4 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 166000

-నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 174.84 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. గరిష్ఠ నీటిమట్టం- 590 అడుగులు ఉండగా ప్రస్తుతం- 533.4 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 130000

-పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 13.54 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. ప్రస్తుతం- 147.57 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3339