మొత్తం మీద చంద్రబాబు నే ఆధిక్యంలో ఉన్నాడు . టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కి పోస్టుల్ బ్యాలెట్ ఓట్లు విపరీతంగా పడ్డాయి.అసెంబ్లీ నియోజకవర్గాలకి 2446 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు కూడా చేశారు. 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు కూడా ఉన్నాయి. తమ ఓటు హక్కు ని కూడా వినియోగించుకున్నారు. కనుక టీడీపీ డే ప్రభంజనం . ప్రజలందరూ సంబరాలకు సిద్ధం అవ్వండి .
![గుడ్ న్యూస్: టీడీపీ ప్రజలు సంబరాలకు సిద్ధం అవ్వండి ..! Good news: TDP people get ready for celebrations..!](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/06/Untitled-design-5.jpg?resize=300%2C197&ssl=1)