ఇటలీలో పోజులిస్తున్న స్టార్ హీరోయిన్

ఇటలీలో పోజులిస్తున్న స్టార్ హీరోయిన్

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ విజయంతో కియారాఅద్వాని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజ్ఉన్న హీరోయిన్అయిన కియారా లక్ష్మిబాంబ్,గుడ్న్యూస్ చిత్రాలలో నటించనుంది.బిజీగా ఉన్నా బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో వెకేషన్ కు ఇటలీకి వెళ్ళిన కియారా కొన్ని ఫోటోలను పోజులిచ్చి అభిమానులతో పంచిన ఆమె తనతమ్ముడి గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చింది. స్మైల్ ఇస్తూ ఫోటోస్ లో కనిపించింది,తమ్ముడు మిశాల్ హిందీ హీరోలా కనిపిస్తూ సీరియస్ గా కనిపించాడు.ఈ ఫోటోలకు కష్టం మీద ఒప్పించానని,ఫోటోలు ఇష్టంలేదు కాబట్టి తమ్ముడు విశాల్ నాకేమీ సంబంధంలేదు అన్నట్టుగా ఫోజ్ ఇచ్చాడనిచెప్పుకుంటూ వచ్చింది.