అల్లు అర్జున్ ని స్టేజ్ మీదే… అవమానించిన నయనతార…!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ కూడా జోరుగా కొనసాగుతోంది. పాన్ ఇండియా హీరోగా పుష్ప తో మారిపోయారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రస్తుతం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చింది.

అల్లు అర్జున్ ని స్టేజ్ మీదే… అవమానించిన నయనతార…!
Allu Arjun, Nayanatara

అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఈ అవార్డు ని దక్కించుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్స్ ని క్రియేట్ చేశారు. ఇక లేడి సూపర్ స్టార్ నయనతార కూడా అవార్డుని సొంతంచేసుకుంది . గతంలో వేదం మూవీ లో నయనతారని నటించమంటే ఆమె ఒప్పుకోలేదు అల్లు అర్జున్ మూవీ ని రిజెక్ట్ చేసింది. 2016లో సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా నయనతార అల్లు అర్జున్ గారి ని వేదిక మీద అవమానించింది. నయనతార కి అవార్డు ఇవ్వమని అల్లుఅర్జున్ ని పిలవగా ఆమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ చేతుల మీదుగా అవార్డును తీసుకోవాలని అనుకున్నాను అని చెప్పింది . ఇలా పలు సందర్భాలలో నయనతారా అల్లు అర్జున్ ని అవమానించేసింది .