టెలికం సేవలకు ప్రతికూలంగా ఐయూసీచార్జీలు

టెలికం సేవలకు ప్రతికూలంగా ఐయూసీచార్జీలు

ఐయూసీ ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజీ చార్జీల విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగింప బడుతుంది. పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్‌ జియో తెలిపింది. జియో డైరెక్టర్‌ మహేంద్ర నహతా మాట్లాడుతూ దాదాపు సరి సమాన స్థాయిలో ప్రస్తుతం ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ నిష్పత్తి ఉందని తెలిపారు. ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ మధ్య భారీ అసమతౌల్యం ఉంది కాబట్టి ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని  తెలిచేశారు.

వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడంని వ్యతిరేకిస్తున్నాయి. సున్నా స్థాయికి ఐయూసీని తగ్గించకూడదని, పూర్తిగా తొలగించే బిల్‌ అండ్‌ కీప్‌-బీఏకే విధానం అమలును మూడేళ్ల దాకా వాయిదా వేయాలని తెలిపాయి.

వేరే ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకున్నందుకు గాను నెట్వర్క్ ఆపరేటర్లు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా పస్తుతం ఉంది. వచ్చే ఏడాది నుండి దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని అనుకున్న కొనసాగించేల ట్రాయ్‌ నిర్దేశిస్తుంది.