మృతదేహాలను - search results

If you're not happy with the results, please do another search
పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్య

పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్య

ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా...
ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకుల మృతి

ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకుల మృతి

ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ నక్కలగుట్టలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సుబేదారి ఎస్సై వీరేందర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జయశంకర్‌...
రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకులు మృతి

రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకులు మృతి

చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురైన ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు....
దంపతుల ఆత్మహత్య

దంపతుల ఆత్మహత్య

జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు గంజి రాంబాబు (49), లావణ్య (47) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ...
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సత్నా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. కారు-ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు...
రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ రెండు ప్రాణాలను బలిగొంది. బైక్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాతపడ్డారు. సిరివెళ్ల మండలం గోవిందాపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది....
భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారితో కలసి తల్లి అఘాయిత్యం చేసుకుంది. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న సంగరి లాస్య(25) తన రెండున్నరేళ్ల కూతురు మహితితో కలసి...
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది.. ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. బుధవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు...
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

కరోనా అనేకమంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. వైరస్‌తో కొందరు చనిపోతుంటే.. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమవారు కరోనాతో చనిపోతుంటే.. ఆ బాధను తట్టుకోలేక మరికొందరు బలవన్మరణాలకు...
లోయలోకి దూసుకెళ్లిన బస్సు

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు వెళుతోన్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. నందూర్‌బార్ వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.....