ఇమ్రాన్ ఖాన్ - search results
If you're not happy with the results, please do another search
అరెస్ట్ వారెంట్ను సస్పెండ్ చేయాలంటూ ఇమ్రాన్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు
తోషఖ్నా కేసులో తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను నిలిపివేయాలని కోరుతూ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు...
ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పెషావర్లో బహిరంగ...
ఇస్లామాబాద్లోని తోషాఖానా కేసు విచారణ
శనివారం ఇస్లామాబాద్లోని తోషాఖానా కేసు విచారణ కు హాజరయ్యేందుకు PTI చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిన కొన్ని గంటల తర్వాత, పంజాబ్ పోలీసులు చివరకు అతని జమాన్ పార్క్ నివాసంలోకి ప్రవేశించి 20...
పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు
పాకిస్థాన్ నూతన ప్రధానిగా సోమవారం ఎన్నికైన షెహబాజ్ షరీఫ్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాద రహితంగా శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదం...
పాకిస్థాన్ ప్రధాని పై మండిపడ్డ మాజీ భార్య
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తీవ్ర స్థాయిలో మండిపడింది మాజీ భార్య రెహమ్ ఖాన్. ఆదివారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తనపై జరిగిన హత్యాయత్నం...
క్రికెట్ను డబ్బే శాసిస్తోంది
నియంత్రణ మండలి(బీసీసీఐ)పై పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. ప్రస్తుతం క్రికెట్ను డబ్బే శాసిస్తోందని, ఆటగాళ్లనే కాకుండా క్రికెట్ బోర్డులను...
మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని
మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా...
భారత్ ఆటగాళ్లపై ఇంజమామ్ అక్కసు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమా ముల్ హక్ భారత ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇంజమాన్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కినట్లైంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగే సమయంలో...
భాగ్యనగరంలో సైన్యంకి పట్టుబడిన ఉగ్రవాదులు
తాజాగా మరోసారి హింసకు పాల్పడే లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ఉగ్రవాదుల్ని ఆర్మీ అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ అధికారులు తెల్లవారుజాము నుంచి అళ్వాల్, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.ఇంకా చాలా మంది...
ట్రంప్ తో అరగంట ఫోన్ భేటీ…అందుకేనా ?
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేశారు. పాకిస్థాన్ వైఖరిపై అరగంట పాటు మాట్లాడారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించేలా...