కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ...
ఇ-సిగరెట్లను నిషేదిస్తున్న కేంద్ర ప్రభుత్వం
పొగతాగడాన్ని నియంత్రించడంలో ఇ-సిగరెట్లు విఫలమయ్యాయని, స్కూల్ పిల్లల్లో పోగతాగడాన్ని ఇవి పెంచాయని పేర్కొన్నారు. అందువల్లే ఇ-సిగరెట్ల ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, ఉత్పత్తి, నిల్వలు, ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఇ-సిగరెట్లపై నిషేధానికి ఆర్డినెన్స్ తీసుకురానున్నారు....
పోలీస్ భద్రత పై దృష్టి పెట్టిన ప్రభుత్వం: తెలంగాణ వ్యాప్తంగా 25 ముబైల్ సేఫ్టీ కేంద్రాలు
దేశమంతా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి. ఆ వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలురకాల నియమాలను, నిబంధనలు, పరిశుభ్రతలను పాటిస్తుంది. అందులో ముఖ్యంగా లాక్ డౌన్...
TG Politics: తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రైతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి ఇవాళ...
Election Updates: ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి..?: షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన, బీజేపీ నేతలు ఒకరికొకరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల...
National Politics: రైతులకు గుడ్ న్యూస్.. మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగనుంది....
AP Politics: ఏపీకి కేంద్రం శుభవార్త.. జాతికి అంకితం చేయనున్న రెండు ప్రాజెక్టులు
ఎన్నికలవేళ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని IITతో...
TG Politics: అసెంబ్లీలో కేసీఆర్, జగన్ వీడియోలు ప్రదర్శించనున్న ప్రభుత్వం
నీటిపారుదల శాఖపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వాటా తేలకుండా ఏపీకి గత ప్రభుత్వం కృష్ణా జలాలను అప్పగించడంపై సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
కృష్ణా జలాలపై...
TS Politics: బోరబండ ఎస్.ఆర్.టి మార్కెట్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం ఉదయం బోరబండలోని SRT కూరగాయల మార్కెట్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనలను ప్రారంభించిన తర్వాత.. అటుగా వెళ్తూ...
AP Politics: రాజధాని అమరావతికి రైల్వే జోన్ కి “వెయ్యి రూపాయిలు” ఇచ్చిన కేంద్రం
రాజధాని అమరావతిని ఇటు విజయవాడకు, అటు గుంటూరుకు అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన కొత్త రైల్వే లైన్కు బడ్జెట్లో ఎంత ఇవ్వనున్నారో తెలుసా? అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే. రూ.2,679 కోట్ల వ్యయమయ్యే ఈ...