కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
National Politics: కేంద్ర ప్రభుత్వం ‘CAA 2019’ పేరిట ఓ యాప్
త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్హులైన వారు భారత పౌరసత్వానికి అప్లై...
National Politics: 18 ఓటీటీలను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఓటీటీ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో పలు ఓటీటీ ప్లాట్ఫాంలు, సామాజిక మాధ్యమ ఖాతాలను తొలగించినట్లు...
National Politics: CAA పై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం
త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో ముస్లింలను...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ముందస్తు ఎన్నికలు..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రభుత్వం అనూహ్య ప్రకటన చేసింది. పార్లమెంట్ అమృత్ సల్ స్పెషల్ సెషన్ సెప్టెంబర్ లో ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ...
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువస్తోంది. దీంతో వాహనదారులు కచ్చితంగా రెండు పనులు చేయాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ వాలిడిటీని, వాహన రిజిస్ట్రేషన్ వాలిడిటీ వివరాలను కచ్చితంగా వెహికల్పై నిబంధనలకు అనుగుణంగా డిస్ప్లే...
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్
ఇండియన్ రైల్వేకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పబోతుంది. త్వరలోనే రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్ను ప్రభుత్వం అందించనున్నట్టు తెలుస్తోంది. నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలను మార్చిన...
క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్లో అధిక తీవ్రతతో...
క్రూరంగా వ్యవహరిస్తోన్నకేంద్ర ప్రభుత్వం
కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించకుండా క్రూరంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమ వారం వ్యాఖ్యానించారు. ప్రాణానికి విలువ కట్టడం అసాధ్యమని, ప్రభుత్వం ఇచ్చేది...
రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ముందు నుంచి రాజధానిపై జోక్యం చేసుకోలేమని చెబుతున్న కేంద్రం మళ్ళీ అదే తంతు వినిపించింది. రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే...
కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్
పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును వెల్లడించనుంది. ఆ నలుగురు కామాంధులకు ఉరిశిక్షను అమలు చేయకుండా పటియాలా న్యాయస్థానం...