నేపాల్ - search results
If you're not happy with the results, please do another search
నేపాల్ కేసినో కేసులో చిక్కుకున్న వైఎస్సార్ నేత
నేపాల్ క్యాసినో కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకుడు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్లోని విచారణ సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే...
కేంద్రం తెలంగాణకి మధ్య చెలరేగుతున్న మంట
వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం...
16 రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్
జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో 16 రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్ చివరి దశకు చేరినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పూంచ్-మెందహార్- రాజౌరీ వద్ద అక్టోబరు 11న మొదలైన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి...
నదిలో పడిపోయిన బస్సు
నేపాల్లో మంగళవారం బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్గంజ్ నుంచి గమ్గాధి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పినాఝరి నదిలో ప్రమాదవశాత్తు పడింది.
ఛాయానాథ్ రారా మున్సిపాలిటీ పరిధిలో...
నెమలిలా నాట్యం చేస్తున్న వృద్ధురాలు
లేడిపిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణకుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమె పైనే. కాళ్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా అందరూ...
నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ హత్య
'రాబర్ట్' సినిమా నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ హత్యకు ప్లాన్ వేసిన రౌడీషీటర్ రాజీవ్ అలియాస్ కరియను బెంగళూరు దక్షిణ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దుల్లో దాగి ఉన్న కరియాను కేజే...
భారీ చోరీకి పాల్పడ్డ కాపలాదారుడు
ఆ ప్రాంతమంతా వీఐపీల నివాసాలే.. కాలు కదిపితే చాలు మూడోకన్ను కనిపెట్టేస్తుంది. అయినా ఓ ఇంటి కాపలాదారుడు దర్జాగా భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లింట రెండు కోట్ల రూపాయలకుపైగా విలువ చేసే వజ్రాలు,...
ప్రముఖ దర్శకుడు రజత్ ముఖర్జీ మృతి
బాలీవుడ్కు ఈ ఏడాది అస్సలు బాగోలేదు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్లను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఊహించని...
సరిహద్దు నుంచి యుద్ధ సందేశాన్ని ఇచ్చిన మోదీ
పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 తొలగింపు (కశ్మీర్), లాక్డౌన్ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్-చైనా దేశాల...
ప్రమాదం: ఇండియా నుంచి నేపాల్ వెళ్తున్న 11మంది వలస కూలీలు మృతి….
కరోనా వలస కూలీలకు శాపంగా మారిందా? .కరోనా.. లాక్ డౌన్ సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా భారత్ నుంచి...