జ్యుడీషియల్ - search results
If you're not happy with the results, please do another search
మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చిన యువకుడిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుచ్చి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. యువకుడు ప్రతాప్...
ఉద్యోగార్థులను మోసం చేసిన దంపతులను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
ఉద్యోగార్థుల నుంచి రూ.40 లక్షలు మోసం చేసిన జంటను కడలూరులో తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన సుధాకర్, అతని భార్య సగయ విన్నరసిని స్థానిక కోర్టులో హాజరుపరచగా,...
‘దేశ వ్యతిరేక’ కవిత రాసినందుకు అరెస్ట్ అయిన బాలికకు బెయిల్
గౌహతి, నిషేధిత సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ)కి మద్దతుగా కవిత రాసినందుకు అరెస్టయి జైలుకెళ్లిన అస్సాంలోని కాలేజీ విద్యార్థి బర్షశ్రీ బురాగోహైన్కు గురువారం బెయిల్ మంజూరైంది.
మే 18న ఆమెను...
జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయస్థానాల్లో మౌలికవసతులపై తరుచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎదుటే చీఫ్...
మహిళలను టార్గెట్ చేసి ప్రాణాలు తీస్తున్నాడు
భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి హంతకుడిగా మారాడు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ప్రాణాలు తీస్తున్నాడు. ఈ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సిద్దిపేట పోలీసులు...
రేవ్ పార్టీలో డ్రగ్స్ దందా
డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ...
కాన్పూర్లో మరో ఘోరం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పనిచేసే కంపెనీ యజమాని అత్యాచారం చేయడమే కాకుండా పదో అంతస్తు నుంచి కిందకి తోసి హత్య చేశాడు. డీసీపీ...
సైదాబాద్ రాజుని పోలీసులే చంపారు
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారిపై హత్యాచార కేసు నిందితుడు పల్లికొండ రాజు మరణంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుడి మరణంపై జ్యుడీషియల్ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. విచారణ జరిపి...
మీడియా సంస్థలపై మండిపడ్డ బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు...
వర్మ కి షాక్ ఇచ్చిన హైకోర్టు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో రూపొందుతోన్న ‘దిశ ఎన్కౌంటర్’ సినిమా వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా తమ కుమార్తె కథతో సినిమా తీయడమే కాకుండా...