కేసు నమోదు - search results
If you're not happy with the results, please do another search
తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య
తల్లిదండ్రులు మందలించారనే ఆరోపణతో గురువారం కర్నూలులోని సి బెళగల్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు చంద్రశేఖర్ (22)గా గుర్తించారు.
కొండాపురం గ్రామానికి చెందిన పెద్దబాబు, సుశీలమ్మ దంపతుల చిన్న కుమారుడు చంద్రశేఖర్...
బైక్పై మృతదేహంతో నగరంలో తిరుగుతోన్న సేల్స్మెన్.. అనుమానంతో చెక్ చేయగా..
ఉత్తరప్రదేశ్ లోని భదోహి జిల్లాలో 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఇనుప బాక్స్లో ప్యాక్ చేసి బైక్పై తిప్పుతున్న సేల్స్ మెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలా అమ్మాయి ఎవరు? హంతకుడు ఎవరు...
అర్ధరాత్రి ఇంటి ముందు భగ్గుమన్న బైకులు.. చూస్తుండగానే బూడిదైన బండ్లు.
రాత్రిపూట ఇంటిముందు బైకులు పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఉదయానికి ఆ బండ్లు బూడిదైపోవచ్చు. అవును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఆబాద్ పేటలో ఇళ్ల బయట పార్క్ చేసిన నాలుగు మోటార్...
ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన.. విమానంలో పక్కనే కూర్చున్న మహిళతో..!
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొందరు తోటి ప్రయాణికులు వ్యవహరిస్తున్న తీరు సరిగా ఉండట్లేదు . తాజాగా ముంబై నుంచి...
తలకు సవరం పెట్టాడు.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. కట్ చేస్తే, చివరకు..
ఎవరికీ అనుమానం రాకుండా.. లేడీ గేటప్ వేసాడు ఒక యువకుడు.. అంతే కాదు.. ఆయన అద్దెకు ఇచ్చిన షాప్ లో దొంగతనానికి కూడా పాల్పడ్డాడు.. ఎవరికీ అనుమానం రాకుండా.. ఈ ఇంటి దొంగ...
భర్తపై కోపంతో 3 నెలల పాపను చెత్త బుట్టలో పడేసిన తల్లి..
బిడ్డ పుట్టడంతో అంకమ్మ ఆంజినేయులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరికి మరో సారి గొడవ జరిగింది. దీంతో ఆమె తన కూతుర్ని మార్కెట్ సమీపంలోని ఒక చెత్త బుట్టలో వదిలేసి వెళ్లిపోయింది....
తాళం వేసిన ఇంట్లో రూ.5.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కాకినాడలోని బీవీవీ సత్యనారాయణ ఇంట్లో శుక్రవారం దొంగలు చొరబడి రూ.5.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు.
గురువారం రాత్రి రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామంలో సత్యనారాయణ కుటుంబసభ్యులు...
ట్రిపుల్ తలాక్ చెప్పి బిడ్డతో భార్యను కతార్లో వదిలేసిన భర్త
ఓ వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పి ఖతార్లోని ఓ హోటల్లో తన భార్య బిడ్డను విడిచిపెట్టిన సంఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటు చేసుకుంది.
ఒంటరిగా భోపాల్కు తిరిగి వచ్చిన తర్వాత, 32 ఏళ్ల మహిళ...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి...
తండ్రిని చంపి, మైనర్ దళిత బాలికపై BJP నాయకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో 17 ఏళ్ల మైనర్ దళిత బాలికపై BJP మైనారిటీ మోర్చా నాయకుడు అత్యాచారం చేసి, ఆమె తండ్రిని కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అధికార భారతీయ జనతా పార్టీ...