ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
ఆసక్తిని రేపుతున్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
నేడు రైతు దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. కాగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రైతులందరికీ శుభాకాంక్షలు చెబుతూ,...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 వ పుట్టినరోజు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తన 47 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. కాగా ఈ మేరకు ఆయన ఒక కొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇకపోతే సీఎం జగన్మోహన్...
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం జరిగిన సంగతి మనకు తెలిసిందే....
పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా ఎంపీ విజయసాయిరెడ్డి తన అధికారిక సామాజిక మాంద్యమాల ద్వారా జనసేన...
చంద్రబాబు పై మండి పడుతున్న నెటిజన్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి....
జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చేయదు : పవన్ కళ్యాణ్
ప్రస్తుత కాలంలో నిత్యావసరాల ధరలు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఉలిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబందించిన సమస్య కాదు. దేశం మొత్తం కూడా...
85లక్షల రూపాయలకు అమ్ముడైన ‘డక్ట్-ట్యాప్డ్ అరటి’
ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలన్ ఆర్ట్ బాసెల్ మయామిలో ఒక ప్రదర్శనలో ప్రదర్శించిన తన ‘కమెడియన్’ పనికి అదే చేసాడు. అరటిపండును "ప్రపంచ వాణిజ్యానికి చిహ్నం, డబుల్ ఎంటర్టెండర్, అలాగే హాస్యంకోసం ఒక...
కరోలిన్ వోజ్నియా పదవీ విరమణ
మాజీ ప్రపంచ నంబర్1 కరోలిన్ వోజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు. 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన డేన్ వచ్చే ఏడాది జూలై వరకు 30ఏళ్లు నిండదు. అలెక్స్ డి...
18మంది భారతీయుల మృతి
సుడాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, గ్యాస్ ట్యాంకర్లో పేలుడు ఒక పారిశ్రామిక ప్రాంతంలో మంటలను రేపింది. దీనివల్ల 23 మంది మరణించారు ఇంకా 130మందికి పైగా గాయ పడ్డారు....
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు
వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన పాలనతో ప్రజల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నారు.కానీ ఇప్పుడు జగన్ కన్న కలలు వైసీపీ అభిమానుల...