కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

ఎంవీపీ కాలనీ సెక్టార్‌–6లోని ఓ ఇంట్లో పత్రుల సుగుణ అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య ఘటన కొత్తమలుపు తిరుగుతోంది. ప్రియుడి వేధింపుల కారణంగానే ఆమె మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు...
రోడ్డు ప్రమాదంలో మృతి

రోడ్డు ప్రమాదంలో మృతి

ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి...
అత్తపై కత్తితో దాడి

అత్తపై కత్తితో దాడి

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్‌ టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌...
కానిస్టేబుల్‌ ఇంట్లో భారీ చోరీ

కానిస్టేబుల్‌ ఇంట్లో భారీ చోరీ

తాళం వేసి ఉన్న కానిస్టేబుల్‌ ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు పోలీస్‌స్టేషన్‌లో విధులు...
భర్త మెడకు చున్నీ బిగించి హత్య

భర్త మెడకు చున్నీ బిగించి హత్య

నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర...
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఎంవీపీకాలనీ సెక్టార్‌–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ, దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్‌–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు....
భర్తని హత్య చేయించిన భార్య

భర్తని హత్య చేయించిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో జయచిత్ర నాగరాజు అదృశ్యమయ్యాడు. భార్యే వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడిని హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నూరులో ఆదివారం ఈ...
భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య

భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య

భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కట్టుగుట్టతండాకు చెందిన భూక్యా శంకర్‌...
రైళ్లల్లో వరుస చోరీలు

రైళ్లల్లో వరుస చోరీలు

రైళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితురాలిని విజయవాడ గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ. 8.54లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన...
ఊరేసుకుని చెల్లెలు ఆత్మహత్య

ఊరేసుకుని చెల్లెలు ఆత్మహత్య

‘ఎప్పుడూ సెల్‌ఫోన్‌ చూస్తుంటావ్‌.. ఇంకెప్పుడు చదువుకుంటావ్‌.. బంద్‌ చేసి చదువుకో’ అని అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన చెల్లెలు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక ముస్లిం మైనార్టీ కాలనీలో చోటు చేసుకుంది....