ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results

If you're not happy with the results, please do another search
చైనాలో ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు

చైనాలో ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు

కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో పొరుగుదేశం చైనా తప్పుడు లెక్కలు బట్టబయలు అయ్యాయి. చైనా ప్రస్తుతం చెబుతున్న గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక...

క్లినికల్ ట్రయల్స్‌లో ఫెయిల్.. ఆ ఔషధం‌‌పై ఆవిరైన ఆశలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్ కరోనాకు ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. వైద్యంకానీ.. వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు. దీంతో కొన్ని ఔషధాలు మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తాయని అంతా భావిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులకు...

ఏప్రిల్ 20నుంచి 28రోజులు లాక్ డౌన్ అంటూ పోస్ట్ వైరల్

ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు తమ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ కట్టడికి పలు...

కరోనా ఎలా వ్యాపిస్తుంది… న్యూ రీసెర్చ్..?

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై పరిశోధకులు, శాస్త్రవేత్తలు తీవ్ర గాలింపు చేపట్టారు. అంటే ఆలోచనలు తీవ్రంగా చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా ఎలా వ్యాపిస్తుంది...? ప్రపంచ ఆరోగ్య...

అనుమానం వీడితేనే.. కరోనాపై భారత్ సక్సెస్

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 185 కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా దెబ్బకు ఆయా దేశాల ప్రభుత్వాలూ గడగడలాడి పోతున్నాయి....
రజనీకాంత్, పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లను తీసేసిన ట్విట్టర్

రజనీకాంత్, పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లను తీసేసిన ట్విట్టర్

సూపర్ స్టార్లు రజనీకాంత్, పవన్ కల్యాణ్ చేసిన ఫేక్ న్యూస్ ట్వీట్ కరోనా గురించే.. అదీ కూడా… జనతా కర్ఫ్యూ గురించే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకి … అందరూ మద్దతు...
కరోనా పై సిఎమ్ జగన్ తీసుకున్న నిర్ణయం

కరోనా పై సిఎమ్ జగన్ తీసుకున్న నిర్ణయం

ఏపీలో ఇప్పటివరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కటి చొప్పున మూడు కేసులు నమోదయ్యాయి. నిన్న విశాఖలో కరోనా బాధితుడు చనిపోయాడంటూ ప్రముఖ న్యూస్ ఛానెళ్లలో, వెబ్ మీడియాలో వదంతులు వైరల్ అయ్యాయి. దీంతో...
చైనాలో ఇంకా తగ్గని కరోనా మృతుల సంఖ్య

చైనాలో ఇంకా తగ్గని కరోనా మృతుల సంఖ్య

కొత్తగా 409 మందిలో కరోనా గుర్తించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. మొత్తం బాధితుల సంఖ్య 77,150కి చేరినట్టయ్యింది. తాజా మృతుల్లో ఒక్కరు మినహా మిగతా అందరూ హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందినవారే....
ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు కలిగిన చంద్రబాబు నాయుడి...
'Young driven to suicide by competition, stress'

ఇంకెంత మంది జస్లిస్ కౌర్ లను పోగొట్టుకుంటామో ?

Posted at నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు ఆనాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రు కాస్త అటూ ఇటుగా ఉన్నా నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలని ఒప్పుకోక తప్పదు....