మార్చి 22న కలియుగం పట్టణంలో రిలీజ్..!

మార్చి 22న కలియుగం పట్టణంలో రిలీజ్..!మార్చి 22న కలియుగం పట్టణంలో రిలీజ్..!
Cinema News

ఈ మధ్య కొత్త మూవీ లని భిన్నమైన కాన్సెప్ట్ తో తీసుకువస్తున్నారు నాని మూవీ వర్క్స్ అలానే రామకృష్ణ ఆధ్వర్యంలో విశ్వకర్తిక్ ఆయుష్య పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కలియుగం పట్టణంలో అనే డిఫరెంట్ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతుంది కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి సినిమా ని నిర్మిస్తున్నారు.

మార్చి 22న కలియుగం పట్టణంలో రిలీజ్..!
Kaliyuga Pattanam Lo

కథ డైలాగ్స్ స్క్రీన్ ప్లే దర్శకత్వం రమాకాంత్ రెడ్డి చూస్తున్నారు. ఈ మూవీ లో చిత్ర శుక్లా మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇటువంటి కాన్సెప్ట్ అస్సలు రాలేదట సరికొత్త కాన్సెప్ట్ తో పాయింట్ తీసుకువస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ ఇది. ఈ మూవీ డేట్ ఫిక్స్ చేశారు ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కాబోతోంది