ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌

ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌

అతిపెద్ద ప్రైవేటు రంగ సమష్టి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అను సందాన రిలయన్స్ డిజిటల్స్ “ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌” అనే పేరి పైన వినియోగదారులకి చాలా ఆఫర్స్ ఇవ్వనుంది. పండుగల సీజన్‌ సందర్భంగా అక్టోబర్‌ 25 నుంచి 31వరకు ఈ ఆఫర్స్ ని ఇవ్వబోనున్నది.

విడి భాగాలపై మరో 25 శాతం డిస్కౌంట్‌ ఉన్నట్లు తెలిపింది. క్యాష్‌ బ్యాక్‌ టీవీలు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ వంటి ఎల్రక్టానిక్స్‌ పై 15 శాతం ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. మై జియో స్టోర్స్‌లో వోచర్లను ఆఫర్‌ కాలంలో కష్టమర్లకి ఇవ్వనుంది.లక్కీ కస్టమర్లకు డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎల్‌ఈడీ టీవీలు, ఐఫోన్లను, కిలో బంగారం, మోటార్‌ సైకిళ్లు ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది.