Sports: నేడు ఆసీస్ తొ మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను

Sports: Today is the 3rd T20 against Aussies...India eyes on the series
Sports: Today is the 3rd T20 against Aussies...India eyes on the series

ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గౌహతి లోని భర్స్పర అనే స్టేడియంలో జరగనుంది ఎప్పటిలాగే ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమ్ ఇండియా రెండు మ్యాచ్లు విజయం సాధించింది. ఇవాల్టి మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఈ వేదికపై పేసర్లు మెరుగ్గా రాణిస్తుండటంతో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ తిరిగి జట్టులోకి రావచ్చు.

టీమిండియా XI: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), అక్షర్ పటేల్, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియా XI: మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ వేడ్(w/c), ఆడమ్ జంపా, సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్/తన్వీర్ సంఘా