వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధులు వీరే

YS Jagan Open Leter
నిన్న ఇడులపాయ వేదికగా 125మంది శాసనసభ, 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తొలి విడతలో 9 మంది ఎంపీ అభ్యర్థులను శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా 16 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు.
పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి
1 కడప అవినాశ్ రెడ్డి
2 రాజంపేట మిథున్ రెడ్డి
3 చిత్తూరు రెడ్డప్ప
4 తిరుపతి బల్లి దుర్గా ప్రసాద్
5 అనంతపురం తల్లారి రంగయ్య
6 హిందూపూర్ గోరంట్ల మాధవ్
7 కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్
8 నంద్యాల పి. బ్రహ్మానందరెడ్డి
9 నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి
10 ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి
11 బాపట్ల నందిగమ్ సురేశ్
12 నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు
13 గుంటూరు మోదుగుల వేణుగోపాలరెడ్డి
14 మచిలీపట్నం బాలశౌరి
15 విజయవాడ పొట్లూరి వరప్రసాద్
16 ఏలూరు కోటగిరి శ్రీధర్
17 నర్సాపురం రఘ రామకృష్ణరాజు
18 కాకినాడ వంగా గీత
19 అమలాపురం చింతా అనురాధ
20 రాజమండ్రి మాగాన భరత్
21 అనకాపల్లి డాక్టర్ వెంకట సత్యవతి
22 విశాఖపట్నం ఎంవీవీ సత్యన్నారాయణ
23 విజయనగరం బెల్లాన చంద్రశేఖర్
24 శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాసరావు
25 అరకు గొడ్డేటి మాధవి