ఆదిలాబాద్‌లో తాపీ మేస్త్రీ గొంతు కోసి హత్యా

ఆదిలాబాద్‌లో తాపీ మేస్త్రీ గొంతు కోసి హత్యా
Murder case

బేల మండలం కరోని(బి) గ్రామంలో బుధవారం 35 ఏళ్ల మేస్త్రీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

కరోని(బి)కి చెందిన తొడసం బందు గ్రామ శివారులోని వాగులో శవమై కనిపించినట్లు బేల సబ్ ఇన్‌స్పెక్టర్ డి.రాధిక తెలిపారు. అతని గొంతు కోసి, హత్యా చేసారు. బాటసారులు కొందరు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తాపీ మేస్త్రీ సోదరుడు దోబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.