5 క్వింటాళ్ల గంజాయిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

5 క్వింటాళ్ల గంజాయిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
dry ganja

ఆదివారం మంచిర్యాల శ్రీరాంపూర్‌లో ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌లో భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్‌లో ఇటుకల ముసుగులో దాదాపు ఐదు క్వింటాళ్ల ఎండు గంజాయిని తరలిస్తుండగా శ్రీరాంపూర్‌లోని జీఎం కార్యాలయం సమీపంలో బోల్తా పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.