గ్రూప్ సెక్స్ కు ఒప్పుకోలేదని బాలికను ఏకంగా

అమెరికాలో విచిత్రమైన వికృత చేష్ట ఒకటి వెలుగు చూసింది. ఒకే బెడ్‌పై ఇద్దరు మహిళలతో గ్రూప్ సెక్స్ చేయాలన్న వికృత కోరికలతో బాలికను రేప్ చేసిన సైకో కిల్లర్ అకృత్యాలు బయటపడ్డాయి. ఇప్పటికే ప్రియురాలి కొడుకు మర్డర్ కేసులో మరణశిక్ష పడిన హంతకుడిపై తాజాగా మైనర్ బాలికపై అత్యాచార కేసు కూడా నమోదైంది. ఈ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత బాధితురాలు ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన సెక్స్ పార్టనర్‌ అయిన మహిళను పక్కన పెట్టుకునే రేప్ చేశాడని ఆమె వాపోయింది.

అమెరికాలోని టెక్సాస్‌కి చెందిన కోరీ ట్రంబెల్… స్టామీ జాన్సన్ అనే 37 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కొంతకాలం టెక్సాస్‌లోనే ఉన్న ఈ జంట.. ఆ తర్వాత లాస్ వెగాస్‌కి మాకాం మార్చారు. ఆమెకి పదిహేనేళ్ల కూతురు, కొడుకు ఉన్నారు. ట్రంబెల్, జాన్సన్ జంట వెగాస్‌లోని ప్రముఖ ప్రదేశాల వద్ద నిల్చుని యాచించి డబ్బు సంపాదించుకుని జీవించేవారు. అయితే గత నెలలో తన ప్రియురాలు స్టామీ కొడుకు లొగాన్ క్లైన్(11)ని ట్రంబెల్ దారుణంగా హత్య చేశాడు. బాలుడి మృతదేహాన్ని విచితా ఫాల్స్ వద్ద ఓ కారు డిక్కీలో కనుగొన్న పోలీసులు ట్రంబెల్‌ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

కాగా ఇప్పుడు ట్రంబెల్‌ పై మరో ట్విస్ట్ వెలుగుచూసింది. తనను ట్రంబెల్ రేప్ చేశాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. తనతో, తన సెక్స్ పార్టనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోవాలని.. ముగ్గురం కలసి గ్రూప్ సెక్స్ వచేద్దామని ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపింది. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను దారుణంగా రేప్ చేశాడని ఆ బాలిక చెప్పింది. ఒకే బెడ్‌పై ఇద్దరితో వికృత చేష్టలకు పాల్పడ్డాడని వెల్లడించింది. తన పార్టనర్‌తో సెక్స్ చేస్తూనే.. అదే బెడ్‌పై తనను రేప్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. బాలికకి సెక్స్ చేసే వయస్సు ఇంకా రాలేదని అతని పార్టనర్ చెప్పినా వినిపించుకోలేదని ఆ బాలిక స్పష్టం చేసింది. అదే సమయంలో పోటోలు కూడా తీశాడని పోలీసులకు చూపించింది. దీంతో అతనిపై రేప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేప్ ఫొటోలను కూడా సీజ్ చేసేశారు.