తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో కలిసి చంద్రబాబు వద్దకు ఆయన వెళ్లారు. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఒకే వాహనంలో లోకేశ్, ప్రశాంత్ కిషోర్ కలిసి ప్రయాణించారు.