Breaking News: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్

Breaking News: Derailed Charminar Express
Breaking News: Derailed Charminar Express

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఫ్లాట్ సాంగ్ పైకి చేరుకునే క్రమంలో చార్మినార్ ఎక్స్ప్రెస్ సైడ్ వాల్ ను గట్టిగ ఢీ కొట్టింది. దీంతో చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పినట్లు అయింది.

ఈ తరుణంలోనే రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనై అయింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు…. అలర్ట్ అయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చేతగాత్రులను లాలాగూడ లోని రైల్వే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.