డబుల్ ఇంజిన్ మూవీ ఓటీటీ కి వచ్చేసింది ..!

Double engine movie has come to OTT ..!
Double engine movie has come to OTT ..!

జనవరి 5న థియేటర్లలో డబల్ ఇంజన్ మూవీ రిలీజ్ అయింది . ఈ మూవీ ఓటిటి లోకి రావడానికి రెడీ అయింది. మార్చి 29 నుండి OTT లో స్ట్రీమింగ్ కానున్నది . మూవీ ల కంటే బయట వివాదాలు ద్వారా ఫేమస్ అయిన గాయత్రి గుప్త ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. రోహిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు.

Double engine movie has come to OTT ..!
Double engine movie has come to OTT ..!

12 రోజుల్లోనే 30 లక్షల బడ్జెట్ తో ప్రయోగాత్మకంగా ఈ సినిమా ని తెరమీదకి తీసుకొచ్చారు ఈ మూవీ లో గాయత్రి గుప్తా అజిత్ కుమార్ రోహిత్ నరసింహ తదితరులు నటించారు. ఈ మూవీ తెలంగాణ యాసతో రియలిస్టిక్ గా రూపొందించారు. ఈ మూవీలో రెండు తలల పాముని పట్టుకొని భారీగా డబ్బు సంపాదించాలన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తీసుకొచ్చారు జనవరి 5 , 2024 అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ప్రేక్షకుల్ని మెప్పించలేదు ఇక ఇప్పుడు ఓటీటీ లోకి ఈ మూవీ వస్తోంది.