మేడ్చల్ లో దారుణం.. యువకుడి బలవన్మరణం

మేడ్చల్ లో దారుణం.. యువకుడి బలవన్మరణం
Suicide

మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచాడు. ఇరవై ఏళ్ల సంజయ్ CMR కాలేజీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ దారుణానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.