వన్డే సిరీస్‌ను గెలిచిన భారత్

వన్డే సిరీస్‌ను గెలిచిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలుపు సాదించింది. ఇంతకు ముందు టి20 సిరీస్‌ను గెలిచి ఇపుడు 5 వికెట్ల తేడాతో గెలుపు సాదించి వన్డే సిరీస్‌ను గెలిచింది. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 247 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

పూనమ్‌ రౌత్‌ “ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌” అందుకుని మొత్తం 92 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఇక జట్టు సారథి మిథాలీ రాజ్‌ 82బంతుల్లో 66పరుగులు సాదించింది.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లలో రెండో సిరీస్ లోనే 2–0తో భారత్ ముందు స్థానం లో ఉంది.