ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం

meeting of the two states officers

తెలంగాణ సీఎస్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం.

ఏపీ తరపున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావు హాజరు.

ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చ.

సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయం.

వారం రోజుల్లోగా భవనాల అప్పగింత పూర్తి.

త్వరలో ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయం తరలింపు.

ఈ నెల 27లోగా కొత్త సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ?

మరో 3 నెలల వరకు మంచి రోజులు లేవన్న కారణంతో, వేగంగా పావులు కదుపుతున్న తెలంగాణ ప్రభుత్వం.