నాగబాబు వేసిన ఆసక్తికర ట్వీట్

నాగబాబు వేసిన ఆసక్తికర ట్వీట్

నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసారు. అయితే ప్రస్తుతం నాగబాబు చేసిన వ్యాఖ్యల ఫై పెద్ద దుమారమే రేపుతోంది. కరోనా వైరస్ ఫై నాగబాబు వేసిన ఆసక్తికర ట్వీట్ ఫై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఒక వ్యక్తికీ కరోనా వైరస్ కన్ఫార్మ్ అవ్వడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సైతం ఈ విషయం ఫై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

నాగబాబు వేసిన ఆసక్తికర ట్వీట్

అయితే కొణిదెల నాగబాబు సర్వ జీవ రాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బ్రతుకుతున్నాయి. కరోనా వైరస్ తో సహా, ఒక్క మనిషి తప్ప అని వ్యాఖ్యానించారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యల ఫై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు కరోనా వైరస్ గురించి బదులిస్తుండగా, మరికొందరు మాత్రం ఆ ఒక్క మనిషి ఎవరనే దానిపై ప్రశ్నలు వేస్తున్నారు.