టెలికాం - search results
If you're not happy with the results, please do another search
భారత్ డిజిటల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేతులు కలిపినా ఎయిర్టెల్,మెటా
భారతి ఎయిర్టెల్ మరియు మెటా సోమవారం భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి మద్దతుగా తమ సహకారాన్ని ప్రకటించాయి.
ఎయిర్టెల్ మెటా మరియు STC (సౌదీ టెలికాం కంపెనీ)తో భాగస్వామ్యమై 2ఆఫ్రికా పెరల్స్ను భారతదేశానికి...
జియో భారీ ప్రణాళిక
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారీ ప్రణాళికను రూపొందించింది. మొబైల్ నెట్వర్క్ సేవలనే కాకుండా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది.భారత్లో అతి తక్కువ సమయంలో నంబర్ వన్...
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ, బ్రాడ్ బ్యాండ్ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్ టెల్ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది....
యూజర్లకు షాకింగ్ న్యూస్
గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా...
భారతదేశంలో 6జీ టెక్నాలజీ
భారతదేశంలో అతి త్వరలో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుందా? అంటే, అవును అనే సమాధానాం వస్తుంది. టెలికాం రంగంలో ఆరవ తరం 6జీ టెక్నాలజీ అవకాశాలను అన్నీ దేశాల కంటే ముందే అందిపుచ్చుకోవడానికి...
గూగుల్లో వెతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుత కాలంలో ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 4జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే భూగోళాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్ లో ఏది వెతికినా...
సరికొత్త రికార్డులను నమోదు చేసిన ఎయిర్టెల్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం రంగానికి , ఆటో రంగం కొరకు ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథక రిలీఫ్ ప్యాకేజీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థల స్థూల...
జియోబుక్ ల్యాప్టాప్
టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. రిలయన్స్ 44 వ ఏజీఎమ్ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్ నెక్ట్స్ను ప్రకటించిన విషయం తెలిసిందే....
5జీ నిర్మాణం అంతసాధ్యం కాదు
మనదేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ టెక్ లవర్స్ సైతం 5జీ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే....
అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి...