న్యూఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
10నెలల బాలికపైకి మెర్సిడెస్ బెంజ్.. చిన్నారి మృతి
న్యూఢిల్లీలోని తిలక్ నగర్ లో ఘోరం జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) 10 నెలల బాలికపై దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అందుకు కారణమైన...
డాక్టర్నని చెప్పుకుంటూ యువతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి
బాలీవుడ్ సినిమా కబీర్ సింగ్ ,అర్జున్ రెడ్డి రీమేక్ చూసి స్ఫూర్తి పొంది, తానో డాక్టర్నని చెప్పుకుంటూ ఓ వ్యక్తి అమాయక యువతులను మోసం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ డాక్టర్...
నేటి సాయంత్రం నుంచి రైలు టికెట్ బుకింగ్
న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తల, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రా బాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు...
లాక్ డౌన్ వేళ.. ఇద్దరు పోలీసులు వింత ప్రవర్తన
ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే... ఇద్దరు పోలీసులు మాత్రం లాక్ డౌన్ ను అవకాశంగా మలుచుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిలో ఒకరు అక్రమ మద్యం రవాణా చేయగా.. మరొకరు ఇద్దరిని తీవ్రంగా కొట్టడం వివాదానికి...
ఈ విషయంలో కరోనా కనిపించని మేలు చేసింది: విషయం తెలుసుకొని షాక్ అయిన ప్రజలు
కరోనా వైరస్తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కనిపించని శక్తితో యుద్ధం చేస్తుంది. చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు పూర్తిగా క్వారంటైన్లోకి...
పవార్ మరోసారి సోనియా గాంధీని కలవనున్నారా….!
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మరోసారి న్యూఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ కానున్నారు. భేటీకి ముందు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరితో...
భారత్ కు రానున్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్
రాణి ఎలిజబెత్ 2 తనయుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అధికారికంగా భారత్లో రెండు రోజుల పాటు పర్యటించ బోనున్నారు. ఇది చార్లెస్కి 10వ అధికారిక భారత పర్యటన. ప్రిన్సెస్ డయానా భర్తఅయిన చార్లెస్ నవంబర్...
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సెప్టెంబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది....
మద్యం మత్తులో మహిళ హంగామా.. పోలీసుపై దాడి..
న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ మహిళ హంగామా సృష్టించింది. అంతేకాదు ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని మాయాపూరిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి...
తుపాకులతో డ్యాన్స్..ఎమ్మెల్యేపై ఆరేళ్ల వేటు
న్యూఢిల్లీ: మద్యం సేవిస్తూ..చేతిలో తుపాకులు పట్టుకుని ఐటెంసాంగ్కు డ్యాన్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ ఉల్లంఘించి..అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ను పార్టీ నుంచి...