మంత్రి తలసాని ని కలిసిన  ‘ప్రేమ పిపాసి’ టీం

మంత్రి తలసాని ని కలిసిన  ‘ప్రేమ పిపాసి’ టీం
 ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  బ్యానర్స్‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’ .పి.ఎస్‌.రామకృష్ణ  (ఆర్‌ .కె ) ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్‌ ఆర్‌) దర్శకత్వం వహించగా జిపిఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్‌గా నటించారు. సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 13న గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ…‘‘మా సినిమా సెన్సార్‌ పూర్తైంది. ‘ఎ’ సర్టిఫికెట్‌తో పాటు సెన్సార్‌ వారు సినిమాకు మంచి కాంప్లిమెంట్స్‌ ఇవ్వడంతో సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌ వచ్చింది.ఈ సందర్భం లో ‘ప్రేమ పిపాసి’ టీం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు.