టీడీపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేతల ఫై సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తో ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశం కూడా రాష్ట్ర రాజకీయాలలో ఎం జరుగుతుందో అని చూస్తుంది. అయితే అమరావతి కోసం వైసీపీ ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలనీ, తిరిగి తాము గెలిపించుకుంటామని పత్తిపాటి పుల్లారావు అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల ఫై వైసీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని స్పందించారు. టీడీపీ నేతల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే అమరావతి ని రాజధానిగా తరలిస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యల ఫై విడదల రజిని స్పందించారు. మూడు రాజధానులలో మిగతా కర్నూల్, విశాఖ పట్టణం. అయితే వీటికి వ్యతిరేకత టీడీపీ లో వుంది కాబట్టి. ముందు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే లను రాజీనామా చేయమనండి అంటూ డిమాండ్ చేసారు. అయితే విడదల రజిని ప్రశ్నకి ఎలాంటి జవాబిస్తారనేది వేచి చూడాలి. మొత్తానికి అమరావతి సమస్య టీడీపీ కి కొత్త రకం సమస్యల్ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.