Sports: 5వ T-20 మ్యాచ్ లోను భారత్ ఘన విజయం..

Sports: India won the 5th T-20 match.
Sports: India won the 5th T-20 match.

భారత్ జట్టు మరో విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్ … ఆస్ట్రేలియాను చివరి దెబ్బకు కూడా కొట్టేసింది. నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన భారత్ 160 పరుగులు చేసింది.

అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో ఆస్ట్రేలియా జట్టు తడబడింది. ఆది నుంచి పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో ఆస్ట్రేలియా పై ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓవరాల్ గా 4-1 తేడాతో ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో మేనత్త మ్యాచ్ అక్షర పటేల్ కు వచ్చింది. అటు క్లియర్ ఆఫ్ ద సిరీస్ రవిబిష్నోయికి దక్కింది.