ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థి ఆత్మహత్య

student suicide in iit hyderabad

ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎం డిజైన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన మార్క్ ఆండ్రూ చార్లెస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.