చంద్రబాబు నాయుడు పై ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు

చంద్రబాబు నాయుడు పై ఆవేదన వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు

చంద్రబాబు నాయుడు ఫై సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభల్లో, సమావేశాల్లో చంద్రబాబు వారికీ అనుకూలంగా మాట్లాడే వారికే మైక్ ఇస్తారు, మేము వాస్తవాలు చెబుతాం సార్, మాకెందుకు మైక్ ఇవ్వరు అంటూ టీడీపీ నేతలు స్టేజి పైనే చంద్రబాబు ని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ నేతల్లో ఒక్కొక్కరుగా అనుకూలంగా స్పందిస్తున్నారు. మాజీ టీడీపీ నేతలు, ఉత్తరాంధ్ర ప్రజలు, నేతలు కొంతమంది విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా జగన్ నిర్ణయం తీసుకున్నందుకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.

ప్రస్తుతం జగన్ గాలి మళ్లించాలని చూసిన టీడీపీ నేతలు సైతం చంద్రబాబు ఫై ఆ వేదన వ్యక్తం చేయడం దారుణమని చెప్పాలి. అదే విషయాన్నీ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన వదలడం లేదు. అలాంటి సమయాల్లో ఇలాంటి  వీడియోలు వైరల్ అయితే ఇక చంద్రబాబు పని అంతే అని కొందరు భావిస్తున్నారు.