ఈసీబీ జాబితాలో ఖరీదైన ఆటగాళ్లు

ఈసీబీ జాబితాలో ఖరీదైన ఆటగాళ్లు

ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు-ఈసీబీ నిర్వహించిన “ద హండ్రెడ్‌” అందులో ఆడటానికి మొగ్గుచూపుతున్న క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. ఐదువందలకు పైగా క్రికెటర్లు “ద హండ్రెడ్‌” లో ఆడటానికి తమ పేర్లను ఇచ్చినట్టు తెలిపింది.

తమ కనీస ధరలో వార్నర్‌, స్మిత్‌, గేల్‌ ముగ్గురు అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా తెలిపింది. 239 మంది క్రికెటర్లు విదేశీ క్రికెటర్లు అని ఇంకా సమయంలో 331 మంది స్వదేశీ క్రికెటర్లు అని ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు-ఈసీబీ తెలిపింది. ఇంకా ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్న కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు ఆడనున్నారని తెలిపింది.విదేశీ క్రికెటర్లలో క్రిస్‌గేల్‌, స్టీవ్‌స్మిత్‌, డేవిడ్వార్నర్‌లు ఉన్నట్టు పేర్కొన్నది. స్వదేశీ క్రికెటర్లలో మార్క్‌వుడ్‌, లియామ్‌ ప్లంకెట్‌లు ఉన్నట్టు పేర్కొన్నది.

రిజర్వ్‌ ధరను ఈసీబీ స్పష్టం చేయక వార్నర్‌, స్మిత్‌, గేల్‌లు కనీస ధర ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. షార్ట్‌ లిస్ట్‌ చేశాక ఆటగాళ్ల జాబితాను వేలంలో ఉంచబోతుంది. పాల్గొనే ఎనిమిది జట్లలో ఐదుగురు ఆసీస్‌ కోచ్‌లే ఉన్నట్టు తమ జట్లకు సేవలందించే జాబితాలో షేన్‌ వార్న్‌, డారెన్‌ లీమన్‌, టామ్‌ మూడీలు కోచ్‌లు ఉన్నట్టు ప్రకటించింది.